ఈపీఎఫ్ కనీస పింఛన్ పెరగనుందా.. అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోట్లాది మందికి ఊరటనిచ్చే అంశమిది. రిటైర్మెంట్ తర్వాత చందాదారులు పొందే పింఛన్కు సంబంధించి పార్లమెంటరీ ప్యానెల్ కేంద్రానికి కీలక...
ఓ మామ.. నమస్తే. ఎటో గవర గవరగా పోతున్నవ్ ఏంది అని రాకేష్ అనంగనే.. ఏం లేదు అల్లుడు.. ఇంట్ల గ్యాస్ అయిపోతంది.. బుక్ చేస్తే అయితలేదు.. బయట దొరక లేదంటుండ్రు కదా.....
రాష్ట్రంలో బీజీపీకి మంచి రోజులు వస్తున్నాయా అంటే తాజా పరిస్థితులు అవుననే సమాధానం ఇస్తున్నాయి. ఆ పార్టీ క్షేత్రస్థాయిలో పుంజుకుంటున్నట్లుగా ఇటీవల జరిగిన పుర పోరులో స్పష్టమైనది. గతంతో పోల్చితే ఓటింగ్ శాతం...
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా శుక్రవారం ఉత్తర ప్రదేశ్ లోని మురాదాబాద్ లో జావేద్ మాలిక్ అనే కళాకారుడు బిల్డింగ్ టెర్రస్ పై గోధుమలతో బతుకమ్మ ఎత్తుకున్న కవిత...
గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సిలిండర్ తీసుకున్న 21 రోజుల తర్వాత బుకింగ్ చేసుకునే అవకాశం ఉండగా.. తాజాగా 25 రోజులకు పెంచుతున్నట్లుగా...