తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా శుక్రవారం ఉత్తర ప్రదేశ్ లోని మురాదాబాద్ లో జావేద్ మాలిక్ అనే కళాకారుడు బిల్డింగ్ టెర్రస్ పై గోధుమలతో బతుకమ్మ ఎత్తుకున్న కవిత...
రైతులకు శుభవార్త. కేంద్ర పెట్టుబడి సాయం నేడు అన్నదాతల ఖాతాల్లో జమ కానుంది. 22వ విడత పీఎం కిసాన్ నిధులను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. అస్సాం లోని గౌహతి నుంచి లబ్దిదారులకు...
ఎండాకాలం వచ్చేసింది. భానుడి భగభగలు మొదలయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కు చేరువైంది. ఈ క్రమంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పాఠశాలల వేళలు...
కరోనాలో మొదలైన వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రక్రియ తాజాగా మళ్లీ వినిపిస్తుంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ కొరత తలెత్తింది. భారత ప్రభుత్వం మాత్రం డొమెస్టిక్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండకూండా చర్యలు...
గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సిలిండర్ తీసుకున్న 21 రోజుల తర్వాత బుకింగ్ చేసుకునే అవకాశం ఉండగా.. తాజాగా 25 రోజులకు పెంచుతున్నట్లుగా...