పేద విద్యార్థులకు ఇక ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతుందా..అంటే తాజా పరిస్థితులు అవుననే సమాధానం చెబుతున్నాయి. రూ.కోట్లలో ఫీజు బకాయిలు పేరుకుపోయిన నేపథ్యంలో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు తాజాగా హైకోర్టును ఆశ్రయించాయి....
పిడికిలెత్తిన ఆ తిరుగుబావుటా.. ఉక్కు సంకల్పమై ఉరిమే సమయం ఆసన్నమైనట్లేనా.. గ్రహణం వీడిన ఆ 'చంద్ర' తనయ భగభగ మండే ఆ సూర్యుని సాక్షిగా 'తెలంగాణ జాగృతి'గా ఉదయించబోతున్నారా.. కార్మికుల పండుగ రోజున...
పల్లె, పట్టణ ఎన్నికల్లో సత్తా చాటిన అధికార పార్టీ మరో ఎన్నికలకు సిద్ధమవుతుందా.. అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. తాజాగా పరిషత్ పై కాంగ్రెస్ ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తుంది. హస్తం పెద్దల ఢిల్లీ...
కరీంనగర్ కార్పొరేషన్ పీఠం.. క్షణక్షణం ఉత్కంఠ రేపింది. భక్తులకే కాదు రాజకీయ పార్టీలకూ శివరాత్రి రోజున జాగరణ తప్పలేదు. ఎన్నికల కౌంటింగ్ తర్వాత బీజేపీ అత్యధిక స్థానాలతో మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు...