ఈపీఎఫ్ వడ్డీ రేటు ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26) కూడా 8.25 శాతం ఖరారు చేసింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ. సోమవారం నిర్వహించిన కీలక సమావేశంలో ఈపీఎఫ్వో ఈ నిర్ణయం తీసుకుంది....
భారత్లో కొద్ది రోజులుగా పెట్రో ధరలు స్థిరంగా ఉన్నాయి. తాజాగా పశ్చిమాసియాలో యుద్ద వాతావరణం మొదలవడంతో ఇక అందరి దృష్టి ఇంధన ధరలపై పడింది. ఇప్పటికే యూరప్ లో పెట్రో ధరలపై ప్రభావం...
పిడికిలెత్తిన ఆ తిరుగుబావుటా.. ఉక్కు సంకల్పమై ఉరిమే సమయం ఆసన్నమైనట్లేనా.. గ్రహణం వీడిన ఆ 'చంద్ర' తనయ భగభగ మండే ఆ సూర్యుని సాక్షిగా 'తెలంగాణ జాగృతి'గా ఉదయించబోతున్నారా.. కార్మికుల పండుగ రోజున...
తెలంగాణలో మరో రాజకీయ పార్టీ రాబోతుంది. బీఆర్ఎస్ నుంచి దూరమైన కల్వకుంట్ల కవిత త్వరలో సొంత పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. మే మొదటి వారంలో మంచి ముహూర్తాన ఉంటుందని స్పష్టం చేశారు....