ఈపీఎఫ్ వడ్డీ రేటు ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26) కూడా 8.25 శాతం ఖరారు చేసింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ. సోమవారం నిర్వహించిన కీలక సమావేశంలో ఈపీఎఫ్వో ఈ నిర్ణయం తీసుకుంది....
పిడికిలెత్తిన ఆ తిరుగుబావుటా.. ఉక్కు సంకల్పమై ఉరిమే సమయం ఆసన్నమైనట్లేనా.. గ్రహణం వీడిన ఆ 'చంద్ర' తనయ భగభగ మండే ఆ సూర్యుని సాక్షిగా 'తెలంగాణ జాగృతి'గా ఉదయించబోతున్నారా.. కార్మికుల పండుగ రోజున...
మున్సిపల్ పోరులో రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కనిపించింది. మూడు కార్పొరేషన్లతో పాటు 85 మున్సిపాలిటీలను కైవసం చేసుకుని స్పష్టమైన ఆదిక్యత ప్రదర్శించింది. మరికొన్నిచోట్ల మిత్రపక్షాలు, స్వతంత్రుల సహకారంతో మరిన్ని చేజెక్కించుకునే దిశగా అడుగులు...