తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది. 'ప్రజా జాగృతి'గా వస్తునున్నట్లుగా ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక కల్వకుంట్ల కవిత త్వరలోనే పూర్తిస్థాయి రాజకీయ శక్తిగా వస్తామని ఇప్పటికే ప్రకటించిన...
పిడికిలెత్తిన ఆ తిరుగుబావుటా.. ఉక్కు సంకల్పమై ఉరిమే సమయం ఆసన్నమైనట్లేనా.. గ్రహణం వీడిన ఆ 'చంద్ర' తనయ భగభగ మండే ఆ సూర్యుని సాక్షిగా 'తెలంగాణ జాగృతి'గా ఉదయించబోతున్నారా.. కార్మికుల పండుగ రోజున...
కరీంనగర్ కార్పొరేషన్ పీఠం.. క్షణక్షణం ఉత్కంఠ రేపింది. భక్తులకే కాదు రాజకీయ పార్టీలకూ శివరాత్రి రోజున జాగరణ తప్పలేదు. ఎన్నికల కౌంటింగ్ తర్వాత బీజేపీ అత్యధిక స్థానాలతో మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు...