Friday, March 27, 2026
spot_img
Homeప్రాంతీయం

ప్రాంతీయం

ఆరు కలిసొచ్చేనా.. ముహూర్తం ఫిక్స్ అయినట్లేనా.. కొత్త పార్టీ అదే రోజు ఆవిర్భవించేనా?

పిడికిలెత్తిన ఆ తిరుగుబావుటా.. ఉక్కు సంకల్పమై ఉరిమే సమయం ఆసన్నమైనట్లేనా.. గ్రహణం వీడిన ఆ 'చంద్ర' తనయ భగభగ మండే ఆ సూర్యుని సాక్షిగా 'తెలంగాణ జాగృతి'గా ఉదయించబోతున్నారా.. కార్మికుల పండుగ రోజున...

‘క’దిలే.. ‘వి’రాటంలో.. ‘త’పోవనమై

జై తెలంగాణ.. అని గర్జించిన ఆ ఉద్యమ గొంతుకలు పునరాలోచనలో పడ్డాయి. స్వరాష్ట్ర సాధనతో సంబురపడ్డ ఆ గుండెలకు పుష్కర కాలమైనా ఆశించిన ఆత్మగౌరవం దక్కక అల్లాడుతున్నాయి. పరాయి పాలనలో ఈసడింపులకు గురై.....

రాష్ట్రంలో మరో ఎన్నికలా.. మళ్లీ పల్లె సందడేనా.. పరిషత్ పై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం

పల్లె, పట్టణ ఎన్నికల్లో సత్తా చాటిన అధికార పార్టీ మరో ఎన్నికలకు సిద్ధమవుతుందా.. అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. తాజాగా పరిషత్ పై కాంగ్రెస్ ఫోకస్ పెడుతున్నట్లుగా తెలుస్తుంది. హస్తం పెద్దల ఢిల్లీ...

కరీంనగర్లో బండి వర్సెస్ పొన్నం.. చివరి నిమిషంలో కాంగ్రెస్ కు ట్విస్ట్ ఇచ్చిన బీఆర్ఎస్.. బల్దియాపై రెపరెపలాడిన కాషాయం

కరీంనగర్ కార్పొరేషన్ పీఠం.. క్షణక్షణం ఉత్కంఠ రేపింది. భక్తులకే కాదు రాజకీయ పార్టీలకూ శివరాత్రి రోజున జాగరణ తప్పలేదు. ఎన్నికల కౌంటింగ్ తర్వాత బీజేపీ అత్యధిక స్థానాలతో మేయర్ పీఠం కైవసం చేసుకునేందుకు...

‘పుర’పోరులో దూసుకెళ్లిన హస్తం.. సైడ్ ఇచ్చిన ‘కారు’ .. ఉత్తరాన వికసించిన కమలం

మున్సిపల్‌ పోరులో రాష్ట్రంలో కాంగ్రెస్‌ హవా కనిపించింది. మూడు కార్పొరేషన్లతో పాటు 85 మున్సిపాలిటీలను కైవసం చేసుకుని స్పష్టమైన ఆదిక్యత ప్రదర్శించింది. మరికొన్నిచోట్ల మిత్రపక్షాలు, స్వతంత్రుల సహకారంతో మరిన్ని చేజెక్కించుకునే దిశగా అడుగులు...

Hot Topics